ETV Bharat / state

తుపాకులగూడెం బ్యారేజీ అటవీ భూముల బదలాయింపునకు ఉత్తర్వులు - తుపాకుల గూడెం బ్యారేజి తాజా వార్తలు

ములుగు జిల్లా తుపాకులగూడెం బ్యారేజీ అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

telangana-government-orders-transfer-of-thupakula-barrage-forest-lands
తుపాకుల గూడెం బ్యారేజి అటవీ భూముల బదలాయింపునకు ఉత్తర్వులు
author img

By

Published : Jul 2, 2020, 9:24 AM IST

పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలో గోదావరిపై ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కోసం అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం తుది అనుమతులిచ్చింది.

ఈ నిర్మాణం కోసం ఏటూరు నాగారం అటవీ డివిజన్‌లోని 27.9133 హెక్టార్ల భూమి అవసరం కావడంతో తదనుగుణంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు పరిధిలో గోదావరిపై ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కోసం అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం తుది అనుమతులిచ్చింది.

ఈ నిర్మాణం కోసం ఏటూరు నాగారం అటవీ డివిజన్‌లోని 27.9133 హెక్టార్ల భూమి అవసరం కావడంతో తదనుగుణంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా.రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.