ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్టు

author img

By

Published : Jun 5, 2020, 6:16 AM IST

మల్కాజిగిరి పీవీయన్ నగర్​లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, రూ. 9640 నగదు, 6 సెల్​పోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

poker base raids at pvn nagar malkajgiri Six people arrested
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్టు

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పీవీయన్ నగర్​లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్​ఓటీ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 9,640 నగదు, ఆరు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్​కు తరలించారు.

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పీవీయన్ నగర్​లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్​ఓటీ పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి రూ. 9,640 నగదు, ఆరు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి : నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టే: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.