పుర ప్రచారంలో భాగంగా మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో ఎంపీ రేవంత్రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. నగర శివారు ప్రాంతాలైన నాగారం, దమ్మాయిగూడలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దుయ్యబట్టారు.
ఇంతవరకు ఇక్కడి స్థానికులకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్