కరోనా కట్టడి కోసం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇవాళ్టి రాత్రి 9 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. మే ఒకటో తేది వరకు అమల్లో ఉండనుంది. కర్ఫ్యూ ప్రారంభానికి ముందే మందుబాబులు మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. కరోనా నిబంధనలను గాలికొదిలేశారు. గుంపులు గుంపులుగా గుమిగూడారు.
ఇవీచూడండి: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ ప్రారంభం