మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పీఎస్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రమాదం జరిగింది. నీటి క్యాన్లతో వెళ్తున్న డీసీఎం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు