ETV Bharat / state

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్​స్టేషన్ పరిధిలోని లాల్​గాడి మలక్​పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దారుణంగా కత్తులతో దాడిచేశారు.

author img

By

Published : Nov 6, 2019, 3:48 AM IST

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

మేడ్చల్​ జిల్లా లాల్​గాడిమలక్​పేట గ్రామానికి చెందిన మహేశ్​ అనే వ్యక్తిపై కత్తులతో దాడిచేశారు. జహంగీర్ అలియాస్ జంగయ్య అనే వ్యక్తి భార్యతో మహేశ్​ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో... గత రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడి జంగయ్య కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేశ్​ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్​ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాటర్​మెన్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

ఇదీ చూడండి: కిడ్నాపర్ రవిశేఖర్​పై పీడీ యాక్ట్ నమోదు

మేడ్చల్​ జిల్లా లాల్​గాడిమలక్​పేట గ్రామానికి చెందిన మహేశ్​ అనే వ్యక్తిపై కత్తులతో దాడిచేశారు. జహంగీర్ అలియాస్ జంగయ్య అనే వ్యక్తి భార్యతో మహేశ్​ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో... గత రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడి జంగయ్య కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేశ్​ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్​ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాటర్​మెన్​గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి

ఇదీ చూడండి: కిడ్నాపర్ రవిశేఖర్​పై పీడీ యాక్ట్ నమోదు

Intro:TG_HYD_07_06_SHAMIRPET_ATTACK_ON_MAN_AV_TS10016Body:మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ గాడి మలక్ పేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది................ గ్రామానికి చెందిన జహింగీర్ అలియాస్ జంగయ్యా అనే వ్యక్తి భార్యతో అదే గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న నెపంతో మంగళవారం రాత్రి మహేష్ ఇంట్లోకి చొరబడి జంగయ్య కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. మహేష్ఈ స్థానిక గ్రామ పంచాయతీ లో వాటర్ మెన్ గా పని చేస్తున్నాడు. ఈ దాడిలో
తీవ్రంగా గాయపడిన మహేష్ ను చికిత్సా నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జనాలను చెదరగొట్టారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న షామీర్ పెట్ సిఐ సంతోష్ మహేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Conclusion:Only visuvals praveen, medchal, 9394450238
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.