ETV Bharat / state

మెదక్​లో ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో...

author img

By

Published : Nov 5, 2019, 4:43 PM IST

మెదక్​లో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్​- రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలపై వెంటనే చర్చలు జరపాలని డిమాండ్​ చేశారు.

TSRTC EMPLOYEES PROTEST AT MEDAK MAIN ROAD

ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు మెదక్- రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆందోళనకు దిగారు. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ ఆంతర్యం ఏంటని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాధా కిషన్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరిన 11 మంది కార్మికులు వారి ఇష్టానుసారంగా చేరలేదని తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకే విధుల్లో చేరినట్లు స్పష్టం చేశారు. వెంటనే తమ సమస్యలను పరిగణలోకి తీసుకొని ఐకాస నాయకులతో చర్చలు జరిపాలని కార్మికులు డిమాండ్ చేశారు.

మెదక్​లో ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో...

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు మెదక్- రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ఆందోళనకు దిగారు. ఆర్టీసీ విషయంలో సీఎం కేసీఆర్ ఆంతర్యం ఏంటని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాధా కిషన్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరిన 11 మంది కార్మికులు వారి ఇష్టానుసారంగా చేరలేదని తెలిపారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకే విధుల్లో చేరినట్లు స్పష్టం చేశారు. వెంటనే తమ సమస్యలను పరిగణలోకి తీసుకొని ఐకాస నాయకులతో చర్చలు జరిపాలని కార్మికులు డిమాండ్ చేశారు.

మెదక్​లో ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో...

ఇవీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

Intro:TG_SRD_42_5_RTC_VO_TS10115.
రిపోర్టర్.శేఖర్.
మెదక్..9000302217..
32 రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె....

మెదక్ లో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు మెదక్ రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిరసనలు చేపట్టారు..
ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రాధా కిషన్ మాట్లాడుతూ..
ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు .
రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది కార్మికులు విధుల్లో చేరారు కానీ వారి ఇష్టానుసారంగా విధుల్లో చేరలేదని ..
ప్రభుత్వం ఒత్తిడి మేరకే విధుల్లో చేరారు అని..అన్నారు.
వెంటనే మా న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఐకాస నాయకులతో చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు విధుల్లో చేరడానికి ఈరోజు అర్ధ రాత్రి వరకు సమయం ఇచ్చారు కానీ ఏ ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా విధుల్లో చేరారు అని మాది న్యాయపరమైన పోరాటం అని అన్నారు..
బైట్..
రాధా కిషన్.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి



Body:విజువల్స్


Conclusion:శేఖర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.