ETV Bharat / state

'కేసీఆర్ పాలన నచ్చే.. సైదిరెడ్డిని గెలిపించారు' - రాస ఘన విజయంపై మంచిర్యాల తెరాస శ్రేణులు సంబురాలు

కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చే హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని మంచిర్యాల జిల్లా తెరాస కార్యకర్తలు తెలిపారు. తమ పార్టీ గెలుపొందినందుకు సంబురాలు చేసుకున్నారు.

'కేసీఆర్ పాలన నచ్చే.. సైదిరెడ్డిని గెలిపించారు'
author img

By

Published : Oct 25, 2019, 1:16 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఐబీ చౌరస్తాలో టపాసులు పేలుస్తూ... ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చే.. ప్రజలు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సైదిరెడ్డిని గెలిపించారని తెరాస శ్రేణులు అన్నారు.

'కేసీఆర్ పాలన నచ్చే.. సైదిరెడ్డిని గెలిపించారు'

ఇవీ చూడండి: హరియాణాలో ఏం జరుగుతోంది? అధికారం ఎవరిది?

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఐబీ చౌరస్తాలో టపాసులు పేలుస్తూ... ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చే.. ప్రజలు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సైదిరెడ్డిని గెలిపించారని తెరాస శ్రేణులు అన్నారు.

'కేసీఆర్ పాలన నచ్చే.. సైదిరెడ్డిని గెలిపించారు'

ఇవీ చూడండి: హరియాణాలో ఏం జరుగుతోంది? అధికారం ఎవరిది?

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.