ETV Bharat / state

మంచిర్యాలలో పర్యావరణ దినోత్సవం

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు.  హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కులు నాటుతున్నట్లు ఫారెస్ట్​ డివిజనల్​ అధికారి నాగభూషణం తెలిపారు.

author img

By

Published : Jun 5, 2019, 11:14 AM IST

ర్యాలీ

మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు. చెట్లను పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగభూషణం తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కలను మంచిర్యాల జిల్లాలో నాటుతామన్నారు.

మంచిర్యాలలో పర్యావరణ దినోత్సవం

ఇవీ చూడండి: మహబూబ్​నగర్​ జిల్లాలో రాజకీయ హత్య

మంచిర్యాల జిల్లా కేంద్రంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీని నిర్వహించారు. చెట్లను పెంచి వాతావరణ సమతుల్యతను కాపాడాలని ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగభూషణం తెలిపారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కలను మంచిర్యాల జిల్లాలో నాటుతామన్నారు.

మంచిర్యాలలో పర్యావరణ దినోత్సవం

ఇవీ చూడండి: మహబూబ్​నగర్​ జిల్లాలో రాజకీయ హత్య

Intro:TG_ADB_11_05_PARYAVARANA RYALI_AV_C6


Body:పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ర్యాలీ ని నిర్వహించారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఎఫ్ డి ఓ నాగభూషణం సూచించారు. చైనా లాంటి దేశాలలో లో ఒక మనిషికి 2000 మొక్కలను సంరక్షిస్తుందని అలాంటి దేశాలకు ఆదర్శంగా తీసుకొని మన దేశంలో కూడా పర్యావరణాన్ని కాపాడుకుంటే మానవజాతికి మేలు అని ఆయన తెలిపారు. హరితహారం లో భాగంగా ఈ ఏడాది కోటి 50 లక్షల మొక్కలను మంచిర్యాల జిల్లా లో నాటుతున్నట్లు ఫారెస్ట్ డివిజనల్ అధికారి నాగభూషణం తెలిపారు.
బైట్ : నాగభూషణం, మంచిర్యాల డివిజనల్ అటవీ అధికారి


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.