ETV Bharat / state

జడ్చర్లలో ఓవైసీ దిష్టిబొమ్మ దహనం

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

author img

By

Published : Jul 27, 2019, 3:26 PM IST

ఓవైసీ దిష్టిబొమ్మ దహనం

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం వెంటనే అక్బరుద్దీన్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర మత సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. ఓవైసీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జడ్చర్ల లోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆందోళన చేపట్టారు.

చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం వెంటనే అక్బరుద్దీన్​పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర మత సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు. ఓవైసీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ జడ్చర్ల లోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆందోళన చేపట్టారు.

ఓవైసీ దిష్టిబొమ్మ దహనం

ఇవీ చూడండి: సుధాకర్​ సిద్దూ అయ్యాడు... భార్య చేతిలో తన్నులు తిన్నాడు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.