ETV Bharat / state

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన హోంమంత్రి

హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించారు. స్థానిక గౌరీ శంకర్ కాలనీలో నివాసముండే మాజీ సర్పంచ్ అనుప రాములు మృతిచెందగా ఆయన కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించారు.

author img

By

Published : Feb 26, 2020, 7:47 PM IST

Home minister visit jadcharla
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన హోంమంత్రి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన హోంమంత్రి

హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించారు. స్థానిక గౌరీ శంకర్ కాలనీలో నివాసముండే మాజీ సర్పంచ్ అనుప రాములు మృతిచెందగా ఆయన కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించారు. నాగర్ కర్నూల్​ జిల్లా తిమ్మాజిపేటలో పశుసంవర్ధక శాఖ వైద్యుడు శివరాజ్ తండ్రి మృతి చెందిన సమాచారంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. హోంమంత్రి వెంట ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ఉన్నారు.

ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించిన హోంమంత్రి

హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించారు. స్థానిక గౌరీ శంకర్ కాలనీలో నివాసముండే మాజీ సర్పంచ్ అనుప రాములు మృతిచెందగా ఆయన కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించారు. నాగర్ కర్నూల్​ జిల్లా తిమ్మాజిపేటలో పశుసంవర్ధక శాఖ వైద్యుడు శివరాజ్ తండ్రి మృతి చెందిన సమాచారంతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. హోంమంత్రి వెంట ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ఉన్నారు.

ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.