ETV Bharat / state

కొండ సముద్రం చెరువు వద్ద అస్థిపంజరం లభ్యం

author img

By

Published : Feb 26, 2020, 11:58 AM IST

మతిస్థిమితం లేక రెండు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన యువకుడు... చివరకు అస్థిపంజరమై లభించాడు. మరిపెడలోని కొండ సముద్రం చెరువు వద్ద అస్థిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

The skeleton is available at the hill sea pond
కొండ సముద్రం చెరువు వద్ద అస్థిపంజరం లభ్యం

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు కొండ సముద్రం చెరువులోని ముళ్ల పొదల్లో మృత కళేభరం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కొండ సముద్రం చెరువు వద్ద అస్థిపంజరం లభ్యం

స్థానిక గోపాలరావు పేటకు చెందిన చల్ల నరేష్ అనే యువకుడు గత సంవత్సరం డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. స్థలంలో ఉన్న ఆధారాలతో ఈ మృతదేహం నరేష్​దేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి కారణాలేమిటో..? ఇంతకీ ఆ మృతదేహం నరేశ్​దో కాదో తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి: రహదారిపై రారాజుల సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ శివారు కొండ సముద్రం చెరువులోని ముళ్ల పొదల్లో మృత కళేభరం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కొండ సముద్రం చెరువు వద్ద అస్థిపంజరం లభ్యం

స్థానిక గోపాలరావు పేటకు చెందిన చల్ల నరేష్ అనే యువకుడు గత సంవత్సరం డిసెంబర్ నుంచి కనిపించకుండా పోయాడు. స్థలంలో ఉన్న ఆధారాలతో ఈ మృతదేహం నరేష్​దేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతికి కారణాలేమిటో..? ఇంతకీ ఆ మృతదేహం నరేశ్​దో కాదో తెలియాల్సి ఉంది.

ఇవీ చూడండి: రహదారిపై రారాజుల సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.