మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణలను భాజపా శ్రేణులు పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నాణ్యాతా లోపంగా నిర్మిస్తున్నారని భాజాపా పట్టణ అధ్యక్షుడు ముల్లంగి ప్రతాప్ అన్నారు.
ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఇండ్లు నేటికి కూడా పూర్తి కాలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యావేక్షణ లోపం ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. నాణ్యాతా లోపంతో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : 'ప్రజలు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలి'