ETV Bharat / state

మట్టి గణేశ్​ను పూజిద్దాం... కాలుష్యాన్ని నివారిద్దాం - మట్టి గణేశ్​ను పూజిద్దాం

గణేశ్​ ఉత్సవాలల్లో మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కాలుష్యాన్ని నివారించాలని మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఈటీవీ - ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.

మట్టి గణేశ్​ను పూజిద్దాం... కాలుష్యాన్ని నివారిద్దాం
author img

By

Published : Aug 30, 2019, 1:25 PM IST

మట్టి గణేశ్​ను పూజిద్దాం... కాలుష్యాన్ని నివారిద్దాం

మహబూబాబాద్​ జిల్లాలోని కేసముద్రం, కురవి, నర్సింహులపేట ప్రాంతాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలు నెలకొల్పాలి... కాలుష్యాన్ని నివారించాలి అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్​తో చేసిన విగ్రహాలతో కలిగే అనర్థాలను ప్రజలకు విద్యార్థులు వివరించారు.

మట్టి గణేశ్​ను పూజిద్దాం... కాలుష్యాన్ని నివారిద్దాం

మహబూబాబాద్​ జిల్లాలోని కేసముద్రం, కురవి, నర్సింహులపేట ప్రాంతాల్లో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలు నెలకొల్పాలి... కాలుష్యాన్ని నివారించాలి అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టర్​ ఆఫ్​ ప్యారిస్​తో చేసిన విగ్రహాలతో కలిగే అనర్థాలను ప్రజలకు విద్యార్థులు వివరించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.