ETV Bharat / state

తొర్రూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు

author img

By

Published : Jul 1, 2020, 5:39 PM IST

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఫిట్ ఇండియా సంస్థ రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని నిర్వాహకులు కోరారు.

తొర్రూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు
తొర్రూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు

మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఫిట్ ఇండియా సంస్థ.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి.. ఆపదకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.

మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఫిట్ ఇండియా సంస్థ.. రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, మున్సిపల్ ఛైర్మన్ రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి.. ఆపదకాలంలో ఉన్న వారిని ఆదుకోవాలని నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.