ETV Bharat / state

కుమురం భీం జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ

భారీ వర్షాలతో కుమురం భీం జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది.

ప్రాజెక్టులకు జలకళ
author img

By

Published : Jul 31, 2019, 11:48 AM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 15 మండలాల్లోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటిమట్టం పెరిగింది. ప్రధానంగా కుమురం భీం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తుండడం వల్ల అధికారులు అప్రమత్తమై స్పిల్​వే 3 గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 241.1 మీటర్లకు చేరింది. భారీ వర్షాల కారణంగా 5వేల 80 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ప్రాజెక్టులకు జలకళ

ఇదీ చూడండి: మాస్టర్ ప్లాన్​ సమర్పించండి: హైకోర్టు ఆదేశం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 15 మండలాల్లోని వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలోని కుమురం భీం, వట్టివాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటిమట్టం పెరిగింది. ప్రధానంగా కుమురం భీం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వస్తుండడం వల్ల అధికారులు అప్రమత్తమై స్పిల్​వే 3 గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 241.1 మీటర్లకు చేరింది. భారీ వర్షాల కారణంగా 5వేల 80 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ప్రాజెక్టులకు జలకళ

ఇదీ చూడండి: మాస్టర్ ప్లాన్​ సమర్పించండి: హైకోర్టు ఆదేశం

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో తో అం 15 మండలాల్లో భారీగా వర్షం కురవడంతో వాగులు వంకలు చెరువులు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.

ఆరు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని కొమరం భీమ్ ప్రాజెక్టు, వట్టి వాగు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో జలకళ చేకూరింది.
ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ప్రవహించింది దీంతో నీటి మట్టం పెరిగింది . ప్రధానంగా అ కొమరం భీమ్ ప్రాజెక్టు లో పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమై స్పిల్ వే 3 గేట్లను మూడు అడుగుల మేరకు నీటిని వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 241.1 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు 5వేల 80 క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టు లో చేరింది. గేట్లను ఎత్తి ముందు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అనంతరం మూడు గేట్లను ఎత్తివేశారు.

జి.వెంకటేశ్వర్లు
9849833562
8498889495
అసిఫాబాద్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
Body:Tg_adb_25_31_project_loki_neeti_paravallu_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.