ETV Bharat / state

మృత్యు పిడుగు: ముగ్గురు యువకుల మృతితో ముదిగొండలో విషాదం - పిడుగుపాటుతో ముగ్గురు యువకులు మృతి... గ్రామంలో విషాదం

పిడుగుపాటుకు ముగ్గురు యువకులు మృతి చెందిన విషాదకర ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క బాధిత కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపారు.

Three teenagers killed by lightning in MUDHIGONDA
author img

By

Published : Oct 9, 2019, 6:49 PM IST

Updated : Oct 9, 2019, 8:19 PM IST

పిడుగుపాటుతో ముగ్గురు యువకులు మృతి... గ్రామంలో విషాదం

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు యువకులు మృతి చెందారు. పక్కపక్కనే ముగ్గురు చనిపోవటం వల్ల కాలనీ అంతా విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో అంతా మారుమోగింది. మృతదేహాలకు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, స్థానిక నాయకులు మృతదేహాలకు నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

పిడుగుపాటుతో ముగ్గురు యువకులు మృతి... గ్రామంలో విషాదం

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు యువకులు మృతి చెందారు. పక్కపక్కనే ముగ్గురు చనిపోవటం వల్ల కాలనీ అంతా విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో అంతా మారుమోగింది. మృతదేహాలకు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, స్థానిక నాయకులు మృతదేహాలకు నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

Intro:యాంకర్ పిడుగుపాటుతో ముగ్గురు మృతి గ్రామాల్లో విషాదం


Body:వాయిస్ ఓవర్_ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని ముదిగొండ మండలం లో ఎస్సీ కాలనీ లోనే విషాదం అలుముకుంది మంగళవారం నాడు అకాల వర్షం కురిసింది భారీ ఉరుములు మెరుపులతో పిడుగు పడి ముగ్గురు యువకులు మృతి చెందారు ఎస్సీ కాలనీకి చెందిన యువకులు ఖాళీ ప్రదేశాలు ఆడుకుంటుండగా పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అనంతరం పోస్టుమార్టం చేసి ఇ గ్రామానికి మృతదేహాన్ని తరలించారు ఎస్సీ కాలనీలో పక్కపక్కనే ముగ్గులు చనిపోవడంతో కాలనీ అంతా విషాదం నెలకొంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రోగాలతో కాలనీ అంతా మారుమోగుతుంది మృతదేహాలను స్థానిక రాజకీయ నాయకులు ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు స్థానిక నాయకులు మృతదేహాలకు నివాళులర్పించారు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు అనంతరం మృతదేహాలను సంస్కారాలకు తరలించారు ముగ్గురు యువకులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో పిల్లలను కోల్పోవడంతో సముద్రంలో మునిగిపోయారు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు


Conclusion:బైట్స్ గ్రామస్తులు
Last Updated : Oct 9, 2019, 8:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.