ETV Bharat / state

'డీఎంఎఫ్​టీ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే వాడాలి'

ఖమ్మం జిల్లాలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు.

author img

By

Published : Dec 10, 2019, 6:05 PM IST

farmers
'డీఎంఎఫ్​టీ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే వాడాలి'

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఉపరితల బొగ్గు గని కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు.

వాటి పరిష్కారం కోసం సింగరేణి అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే డీఎంఎఫ్​టీ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

'డీఎంఎఫ్​టీ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే వాడాలి'

ఇవీ చూడండి: 'కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మ‌కుటాయ‌మానం'

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఉపరితల బొగ్గు గని కార్యాలయం ఎదుట రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని తెలిపారు.

వాటి పరిష్కారం కోసం సింగరేణి అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే డీఎంఎఫ్​టీ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

'డీఎంఎఫ్​టీ నిధులను ప్రభావిత ప్రాంతాల్లోనే వాడాలి'

ఇవీ చూడండి: 'కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మ‌కుటాయ‌మానం'

Intro:tg_kmm_07_10_cpm_rally_ab_ts10044


నోట్... విజువల్స్ ఎఫ్ టి పి ద్వారా వచ్చాయి గమనించి వాడుకోగలరు

( )



రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మంలో ర్యాలీ ధర్నా చేశారు. పెవిలియన్ మైదానం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు. జిల్లాలో ఇంతవరకు రైతుబంధు డబ్బులు రాలేదని రైతు రుణమాఫీ కాలేదని తెలిపారు. తెరాస ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.....byte
byte.. పోతినేని సుదర్శన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు


Body:సీపీఎం ధర్నా


Conclusion:సీపీఎం ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.