ETV Bharat / state

'సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'

సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆకాక్షించారు.

author img

By

Published : Jan 16, 2020, 9:56 AM IST

mla sandra venkata veerayya at ayyappa padipuja in sattupalli
'సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

'సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'
పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. భక్తులు ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాలు, భజనలతో ప్రాంగణమంతా మార్మోగింది.

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

'సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి'
పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. భక్తులు ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాలు, భజనలతో ప్రాంగణమంతా మార్మోగింది.
Intro:TG_KMM_08_15_AYYAPPA_PADIPOOJA__VO_TS10047_HDBody:సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం రాత్రి మకరజ్యోతి కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా సాగింది. పడిపూజ లో భక్తులు ఆలపించిన అయ్యప్ప భక్తి గీతాలు భజనలు అలరించాయి. అనంతరం దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.Conclusion:వంగా సత్యనారాయణ
సత్తుపల్లి
8008573693
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.