ETV Bharat / state

ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నా: పల్లా రాజేశ్వర్​రెడ్డి - palla rajeswar reddy on graduate mlc elections

గత ఆరేళ్లుగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేశానని ఖమ్మం-వరంగల్​-నల్గొండ పట్టభద్రుల ఎన్నికల తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి తెలిపారు. మేధావులు, ఉద్యోగులతో కేసీఆర్​కు పేగుబంధముందని పల్లా అన్నారు.

palla rajeswar reddy
ఆరేళ్లుగా.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నా: పల్లా రాజేశ్వర్​రెడ్డి
author img

By

Published : Mar 7, 2021, 1:10 PM IST

మేధావులు, ఉద్యోగులు, పట్టభద్రులతో తెరాసకు విడదీయరాని అనుబంధం ఉందని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మేధావి వర్గాన్ని తెరాసకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పట్టభద్రులు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఆరేళ్లలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ... సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించానంటున్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.

ఆరేళ్లుగా.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నా: పల్లా రాజేశ్వర్​రెడ్డి

ఇవీచూడండి: రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశముందన్న కేసీఆర్‌

మేధావులు, ఉద్యోగులు, పట్టభద్రులతో తెరాసకు విడదీయరాని అనుబంధం ఉందని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మేధావి వర్గాన్ని తెరాసకు దూరం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పట్టభద్రులు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఆరేళ్లలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ... సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించానంటున్న పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి లింగయ్య ముఖాముఖి.

ఆరేళ్లుగా.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉన్నా: పల్లా రాజేశ్వర్​రెడ్డి

ఇవీచూడండి: రాష్ట్ర బడ్జెట్ పరిమాణం పెరిగే అవకాశముందన్న కేసీఆర్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.