ETV Bharat / state

దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ - ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ వార్తలు

దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు ఖమ్మంలోని సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్​ సంస్థ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

khammam, handicapped, try cycles and stitching machines
ఖమ్మం, దివ్వాంగులు, ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ
author img

By

Published : Jan 10, 2021, 12:16 PM IST

సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 3లక్షల విలువ చేసే.. బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, కుట్టుమిషన్లు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లింబ్‌ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వికలాంగులకు పంపిణీ చేశారు.

ట్రై సైకిళ్లను అందజేసిన దాతలను మంత్రి అభినందించారు. ప్రతి ఏడాది తమ సంస్థ ద్వారా పేదలకు సహాయం చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్‌ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 3లక్షల విలువ చేసే.. బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, కుట్టుమిషన్లు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లింబ్‌ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వికలాంగులకు పంపిణీ చేశారు.

ట్రై సైకిళ్లను అందజేసిన దాతలను మంత్రి అభినందించారు. ప్రతి ఏడాది తమ సంస్థ ద్వారా పేదలకు సహాయం చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

ఇదీ చదవండి: తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన: తరుణ్ చుగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.