ETV Bharat / state

ఖమ్మంలో 1/3 మట్టి వినాయకులే

ఖమ్మం నగరంలో మట్టి గణేశ్​లకు ఆదరణ పెరుగుతోంది. ఈ సంవత్సరం మూడింట ఒక వంతు మట్టి వినాయకులే ప్రతిష్ఠించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

author img

By

Published : Sep 4, 2019, 8:04 PM IST

ఖమ్మంలో 1/3 మట్టి వినాయకులే

ఖమ్మంలో మట్టి గణపతులకు ఆదరణ పెరుగుతోంది. నగర వ్యాప్తంగా సుమారుగా 1100 విగ్రహాలు ప్రతిష్ఠించగా... 300 దాక మట్టి ప్రతిమలే ఉన్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సారి బ్రాహ్మణ బజార్‌ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన 25 అడుగుల విశ్వరూప గణేశ్ మట్టి విగ్రహాం అందరిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహంలో విత్తన బంతులను పొందుపరిచినట్లు నిర్వహకులు తెలిపారు. తెరాస నాయకులు వద్దిరాజు రవిచంద్ర గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం మట్టి గణనాథులను భారీగా ప్రతిష్ఠించినందుకు ఆనందంగా ఉందన్నారు.

ఖమ్మంలో మట్టి గణపతులకు ఆదరణ పెరుగుతోంది. నగర వ్యాప్తంగా సుమారుగా 1100 విగ్రహాలు ప్రతిష్ఠించగా... 300 దాక మట్టి ప్రతిమలే ఉన్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సారి బ్రాహ్మణ బజార్‌ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన 25 అడుగుల విశ్వరూప గణేశ్ మట్టి విగ్రహాం అందరిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహంలో విత్తన బంతులను పొందుపరిచినట్లు నిర్వహకులు తెలిపారు. తెరాస నాయకులు వద్దిరాజు రవిచంద్ర గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంవత్సరం మట్టి గణనాథులను భారీగా ప్రతిష్ఠించినందుకు ఆనందంగా ఉందన్నారు.

ఖమ్మంలో 1/3 మట్టి వినాయకులే

ఇదీచూడండి: హైదరాబాద్​లో కాళేశ్వరం ప్రాజెక్టు... వినాయక చవితి స్పెషల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.