ETV Bharat / state

తెరాస కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి గంగుల - కరీంనగర్​ జిల్లా

కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో నిర్మిస్తున్న తెరాస పార్టీ కార్యాలయ భవన పనులను మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు.

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల
author img

By

Published : Sep 13, 2019, 11:38 AM IST

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో నిర్మిస్తున్న తెరాస పార్టీ కార్యాలయ భవన పనులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు. తమకు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఉందని.. ఆదుకోవాలని రాజీవ్‌ గృహ కల్ప నివాసులు మంత్రికి విన్నవించారు. ఫోన్​లో బ్యాంక్ అధికారులతో మాట్లాడిన మంత్రి... పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపై దాడులు సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండిః ముంబయి లాల్​బాగ్​ గణేశ్​ నిమజ్జనంలో కోలాహలం

కరీంనగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి గంగుల

కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో నిర్మిస్తున్న తెరాస పార్టీ కార్యాలయ భవన పనులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పరిశీలించారు. తమకు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఉందని.. ఆదుకోవాలని రాజీవ్‌ గృహ కల్ప నివాసులు మంత్రికి విన్నవించారు. ఫోన్​లో బ్యాంక్ అధికారులతో మాట్లాడిన మంత్రి... పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపై దాడులు సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండిః ముంబయి లాల్​బాగ్​ గణేశ్​ నిమజ్జనంలో కోలాహలం

Intro:TG_KRN_08_11_CHINNARULA_MATTI GANAPATHI_AV_TS10036
Sudhakar contributer karimnagar

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలి వెళ్తున్నారు భగత్ నగర్ లోని భగవతి పాఠశాలలో చిన్నారులు మట్టి గణపతిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు విద్యాబుద్ధులు నేర్పించి అయ్య గణనాథ అయ్య అంటూ వినాయకుని వేడుకున్న విద్యార్థులు మళ్లీ తిరిగి రావయ్య అంటూ గణనాథుని నీటి తొట్టెలో నిమజ్జనం చేశారు పర్యావరణాన్ని రక్షిద్దాం మట్టి గణపతి పూజ పూజలు అందించిన గణనాథుడు విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుందాంBody:జ్Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.