ETV Bharat / state

'అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ఆరోపణలు'

author img

By

Published : Jul 1, 2020, 11:57 AM IST

బాన్సువాడలో తెరాస చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక... కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని తెరాస నాయకుడు అంజిరెడ్డి విమర్శించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే... తెరాస కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

trs-party-members-warn-to-congress-leaders-in-bansuwada-at-kamareddy-district
'అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు'

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి విమర్శించారు. ఆరోపణలు చేసేవారికి ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న స్పీకర్​ను ఆయన కుటుంబాన్ని విమర్శించడం సరికాదన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే తెరాస కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి విమర్శించారు. ఆరోపణలు చేసేవారికి ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియదన్నారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న స్పీకర్​ను ఆయన కుటుంబాన్ని విమర్శించడం సరికాదన్నారు. అనవసరమైన ఆరోపణలు చేస్తే తెరాస కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

ఇవీ చూడండి: 'సెల్ఫ్ లాక్​డౌన్​ కానీ... దుకాణాలు ఇప్పుడు తెరిచేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.