ETV Bharat / state

మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం

author img

By

Published : Oct 23, 2019, 8:06 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎలాంటి ప్రయోజనం కలకగపోవడం వల్లే డ్రైవర్​ గుండెపోటుతో మరణించినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్​ ప్రతినిధి సుభాశ్​ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 11 వేల ఆర్థిక సాయం అందించారు.

మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం
మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాలలో నిన్న రాత్రి గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ గఫర్​ ఉద్దీన్ మనస్థాపానికి గురయ్యే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ఎలాంటి ప్రయోజనం కనబడకపోవడం వల్లనే కలత చెందినట్లు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని ఇవాళ ఉదయం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​ పరామర్శించి.. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

టీపీసీసీ ప్రతినిధి వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.11000 ఆర్థిక సహాయం అందించారు. మృతుడికి 15 నెలల క్రితమే వివాహమైంది. అతనికి నాలుగు నెలల కుమార్తె ఉంది.

ఇవీ చూడండి: హాంగ్​కాంగ్​లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ

మరణించిన ఆర్టీసీ డ్రైవర్​ కుటుంబానికి సాయం
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాలలో నిన్న రాత్రి గుండెపోటుతో మృతిచెందిన ఆర్టీసీ డ్రైవర్ గఫర్​ ఉద్దీన్ మనస్థాపానికి గురయ్యే చనిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ఎలాంటి ప్రయోజనం కనబడకపోవడం వల్లనే కలత చెందినట్లు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని ఇవాళ ఉదయం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్​ పరామర్శించి.. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

టీపీసీసీ ప్రతినిధి వడ్డేపల్లి సుభాశ్​ రెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.11000 ఆర్థిక సహాయం అందించారు. మృతుడికి 15 నెలల క్రితమే వివాహమైంది. అతనికి నాలుగు నెలల కుమార్తె ఉంది.

ఇవీ చూడండి: హాంగ్​కాంగ్​లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ

Intro:Tg_nzb_10_23_Rtc_karmikuni_kutumbha_sabyulaku_paramarsha_avb_TS10111
( ) గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ కార్మికుని కుటుంబ సభ్యులను వివిధ పార్టీ నాయకులు పరామర్శించారు.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలి లింగాల గ్రామంలో నిన్న రాత్రి గుండెపోటుతో మృతిచెందిన ఆర్ టి సి డ్రైవర్ గఫరోద్దీన్ గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ఎలాంటి ప్రయోజనం కనబడకపోవడం తో మనస్థాపానికి గురైన ఆర్టీసీ డ్రైవర్ నిన్న రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు.
అతని కుటుంబాన్ని ఈరోజు ఉదయం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్ పరామర్శించి అతని కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు టి పి సి సి డెలికేట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పరామర్శించి మృతుడి కుటుంబానికి రూ. 11,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్ పి టి సి మనోహర్ రెడ్డి మరియు ఇతర నాయకులు అతని కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడికి పెళ్లి జరిగి 15 నెలలు కావస్తుంది. అతనికి నాలుగు నెలల కూతురు ఉంది. అతడు మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
BYTES: కాంగ్రెస్ టిపిసిసి డెలిగేట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.
తమ్ముడు, షఫీ.Body:ఎల్లారెడ్డి నియోజకవర్గంConclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.