జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓజా జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో తిరుగుతూ వార్డులో ఉన్న రోగులను వివరాలు అడిగి తెసుకున్నారు. వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు వంటి విషయాలపై ఆరా తీశారు.
ఆసుపత్రిలోని పరిశుభ్రతపై విచారణ చేశారు. కాంట్రాక్టు సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. వార్డుల్లో సమస్యలను తెలుసుకుని త్వరలోనే వాటిని పరిష్కరింస్తామని కలెక్టర్ తెలిపారు.
ఇవీ చూడండి: సింహం కోసం దేశాన్ని కదిలించింది