ETV Bharat / state

'క్రీడలతో యువతకు ఉద్యోగ అవకాశాలు'

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. యువతరం క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి సూచించారు.

author img

By

Published : Mar 18, 2021, 6:56 PM IST

kabaddi competitions in bhupalapally
భూపాలపల్లిలో కబడ్డీ పోటీలు

క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్పోర్ట్స్​ కోటాలో యువతకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని.. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. యువతీయువకులు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, పట్టణ అధ్యక్షుడు సమాల మధుసూధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మేతి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్పోర్ట్స్​ కోటాలో యువతకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని.. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. యువతీయువకులు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి, పట్టణ అధ్యక్షుడు సమాల మధుసూధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మేతి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రైతులకు ఎంపీ అర్వింద్ క్షమాపణ చెప్పాలి: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.