ETV Bharat / state

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Jul 20, 2019, 11:04 AM IST

50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు... వేగంగా వెళ్లి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి ఆగిపోయింది. ప్రమాదం త్రుటిలో తప్పినందున... అందరు ఊపిరి పీల్చుకున్నారు

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్​రావుపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్​కు ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులతో తీసుకెళ్తున్న బస్​... వేగంగా వెళ్లి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మిషన్​ భగీరథ కోసం తవ్విన పైపు లైను మట్టిలో టైర్లు కూరుకుపోయాయి. ప్రమాదం త్రుటిలో తప్పినందున తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్​రావుపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్​కు ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులతో తీసుకెళ్తున్న బస్​... వేగంగా వెళ్లి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మిషన్​ భగీరథ కోసం తవ్విన పైపు లైను మట్టిలో టైర్లు కూరుకుపోయాయి. ప్రమాదం త్రుటిలో తప్పినందున తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

పాఠశాల బస్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!

Intro:tg_nlg_212_20_asampurthiga_doblebedroom_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. 2017 జూన్ లో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేయగా.. నేటికి ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. లబ్ధిదారులకు అందజేయలేదు. అసంపూర్తిగా ఉన్న ఇల్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులకు అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.


Body:shiva shankat


Conclusion:9948474102

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.