మనతోపాటు విద్యుత్ వినియోగదారుల భద్రతపైనా దృష్టిసారించాలని వరంగల్ రేంజ్ విద్యుత్ అపరేషన్ డైరెక్టర్ నర్సింగ రావు ఉద్యోగులకు సూచించారు. జగిత్యాలలో విద్యుత్ భద్రత వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యుత్ లైన్లలో ఎటువంటి లోపాలు లేకుండా సరిచేయాలని, ప్రమాదాల నివారణకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శ్రవణ్కుమార్, డీఈలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పంజాగుట్ట వద్ద బస్సులో కాల్పుల కలకలం