ETV Bharat / state

వృథాగా పోతున్న నీరు.. పట్టించుకోని అధికారులు - mission bhagiratha pipeline leakage in metpally

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంకట్రావుపేట శివారులో మిషన్​భగీరథ ప్రధాన పైప్​లైన్ లీకేజీ వల్ల పెద్దఎత్తున మంచినీరు వృథాగా పోతోంది.

mission bhagiratha pipeline leakage in metpally
వృథాగా పోతున్న నీరు.. పట్టించుకోని అధికారులు
author img

By

Published : Dec 16, 2019, 4:04 PM IST

Updated : Dec 16, 2019, 8:54 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంకట్రావుపేట శివారులో మిషన్​ భగీరథ ప్రధాన పైప్​ లైన్​ నుంచి భారీగా మంచి నీరు లీకై వృథా అవుతోంది. సుమారు గంట సేపు నీరు వృథాగా పోయినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపంతో చేపట్టిన పనుల కారణంగా లీకేజీలు ఏర్పడి లక్షల లీటర్ల నీరు వృథా అవుతోందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని కోరారు.

వృథాగా పోతున్న నీరు.. పట్టించుకోని అధికారులు

ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెంకట్రావుపేట శివారులో మిషన్​ భగీరథ ప్రధాన పైప్​ లైన్​ నుంచి భారీగా మంచి నీరు లీకై వృథా అవుతోంది. సుమారు గంట సేపు నీరు వృథాగా పోయినా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లోపంతో చేపట్టిన పనుల కారణంగా లీకేజీలు ఏర్పడి లక్షల లీటర్ల నీరు వృథా అవుతోందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని కోరారు.

వృథాగా పోతున్న నీరు.. పట్టించుకోని అధికారులు

ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా

Intro:Body:Conclusion:
Last Updated : Dec 16, 2019, 8:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.