ETV Bharat / state

మెట్​పల్లిలో  వైభవంగా గోకులాష్టమి వేడుకలు

author img

By

Published : Aug 23, 2019, 2:14 PM IST

శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని మురళీకృష్ణ ఆలయంలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మెట్​పల్లిలో  వైభవంగా గోకులాష్టమి వేడుకలు
మెట్​పల్లిలో వైభవంగా గోకులాష్టమి వేడుకలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో గోకులాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించారు. కృష్ణభగవాణుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

మెట్​పల్లిలో వైభవంగా గోకులాష్టమి వేడుకలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో గోకులాష్టమి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి, వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించారు. కృష్ణభగవాణుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.