ETV Bharat / state

'24 గంటల విద్యుత్ సరఫరా చేయడం గొప్పవిషయం'

author img

By

Published : Sep 13, 2020, 7:04 PM IST

Updated : Sep 13, 2020, 7:23 PM IST

జగిత్యాల జిల్లాలో రూ.89 లక్షలతో నిర్మించనున్న విద్యుత్ ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు.

విద్యుత్ ఎస్​ఈ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కొప్పుల
విద్యుత్ ఎస్​ఈ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.89 లక్షలతో నిర్మించే విద్యుత్ ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ రంగంలో పెను మార్పులు..

రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికాబద్ధంగా పని చేయడంతో ఇది సాధ్యమైందన్నారు.

'24 గంటల విద్యుత్ సరఫరా చేయడం గొప్పవిషయం'

ఇవీ చూడండి : లోక్​సభలో బిల్లుల ఆమోదమే కాదు సమస్యలపై చర్చ జరగాలి : నామా

జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.89 లక్షలతో నిర్మించే విద్యుత్ ఎస్ఈ కార్యాలయ భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమి పూజ చేశారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ రంగంలో పెను మార్పులు..

రాష్ట్రం వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ ఒక ప్రణాళికాబద్ధంగా పని చేయడంతో ఇది సాధ్యమైందన్నారు.

'24 గంటల విద్యుత్ సరఫరా చేయడం గొప్పవిషయం'

ఇవీ చూడండి : లోక్​సభలో బిల్లుల ఆమోదమే కాదు సమస్యలపై చర్చ జరగాలి : నామా

Last Updated : Sep 13, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.