ETV Bharat / state

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

తమ పెద్దమ్మతో కలిసి పెళ్లి చూపులకని ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలో లారీ ఢీకొట్టి పెద్దమ్మతో సహా అక్కడిక్కడే మృతి చెందాడో యువకుడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో జరిగింది.

author img

By

Published : Oct 11, 2019, 3:46 PM IST

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుజ్జేటి గణేష్... తన పెద్దమ్మ లక్ష్మితో కలిసి మెట్​పల్లికి పెళ్లిచూపుల కోసం వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన లారీ వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వీరి పైనుంచి వెళ్లింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మి మృతదేహం నుజ్జునుజ్జయిపోయింది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ప్రమాద ఘటనతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రించి... అనంతరం మృతుల వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుజ్జేటి గణేష్... తన పెద్దమ్మ లక్ష్మితో కలిసి మెట్​పల్లికి పెళ్లిచూపుల కోసం వెళ్తున్నాడు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన లారీ వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి వీరి పైనుంచి వెళ్లింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మి మృతదేహం నుజ్జునుజ్జయిపోయింది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ప్రమాద ఘటనతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్​ను నియంత్రించి... అనంతరం మృతుల వివరాలను సేకరించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పెళ్లి చూపులకని వెళ్లి... అనంత లోకాలకు..

ఇవీ చూడండి: రాజకీయ అరంగేట్రంపై కంగనా ఆసక్తికర సమాధానం

Intro:TG_KRN_13_11_RODDU PRAMADHAM_AV_TS10037
రిపోర్టర్ sanjeev కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్. 9394450190
______________________________________
యాంకర్: జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగి ఇరువురు మృతిచెందిన మల్లాపూర్ మండలం గుండంపల్లి నుంచి ద్విచక్రవాహనంపై gujjeti గణేష్ తన పెద్దమ్మ లక్ష్మితో కలిసి మెట్పల్లి కి వస్తుండగా ఆర్టీసీ డిపోలో సమీపంలో జాతీయ రహదారిపై నుంచి వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది దీంతో వారు రోడ్డు పైన పడడంతో వారిపై నుంచి లారీ వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మహిళ మృతదేహం చితిలి పోయి ఉండడంతో ప్రమాదం జరిగిన సంఘటన చూసేవారికి కలచివేసే ఎలా చేసింది విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలను సేకరించారు ఇంతలో దారిపొడవునా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు ముందుగా ట్రాఫిక్ను సరిచేసి మంత్రం 108 లో రెండు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు కాగా గణేష్ తన పెద్దమ్మ తో కలిసి పెళ్లి చూపులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో రెండు కుటుంబాలు విషాదం అలుముకుంది


Body:pramadham


Conclusion:TG_KRN_13_11_RODDU PRAMADHAM_AV_TS10037

For All Latest Updates

TAGGED:

pramadham
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.