ETV Bharat / state

'తెరాసకి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు' - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

గ్రేటర్​ ఎన్నికల్లో తెరాస ప్రచారం కొనసాగుతోంది. సికింద్రాబాద్​ రాంగోపాల్​పేట్​ డివిజన్​లో పార్టీ అభ్యర్థి అత్తిలి అరుణ పాదయాత్ర చేపట్టారు. ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలియజేశారు. కార్పొరేటర్​గా గెలిపించాలని ఓటర్లను కోరారు.

trs candidate campaign in ramgopal pet division
'తెరాసకి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు'
author img

By

Published : Nov 22, 2020, 4:08 PM IST

Updated : Nov 22, 2020, 5:02 PM IST

సికింద్రాబాద్​ రాంగోపాల్​పేట్​ డివిజన్​లో తెరాస అభ్యర్థి అత్తిలి అరుణ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్ పరిధిలోని మేక్లేం గూడ, చుట్టాల బస్తీ ప్రాంతాల్లో ఎంపీ పసునూరి దయాకర్​తో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ తెరాస చేసిన అభివృద్ధిని తెలియజేశారు.

ప్రజలంతా తెరాస పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అభ్యర్థి అన్నారు. ఆరేళ్లుగా తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. తెరాస గెలిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

'తెరాసకి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు'

భారీ మెజారిటీతో తనని గెలిపించి డివిజన్​ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థి కోరారు.

ఇదీ చదవండి: 'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'

సికింద్రాబాద్​ రాంగోపాల్​పేట్​ డివిజన్​లో తెరాస అభ్యర్థి అత్తిలి అరుణ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్ పరిధిలోని మేక్లేం గూడ, చుట్టాల బస్తీ ప్రాంతాల్లో ఎంపీ పసునూరి దయాకర్​తో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ తెరాస చేసిన అభివృద్ధిని తెలియజేశారు.

ప్రజలంతా తెరాస పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని అభ్యర్థి అన్నారు. ఆరేళ్లుగా తాము ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. తెరాస గెలిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

'తెరాసకి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు'

భారీ మెజారిటీతో తనని గెలిపించి డివిజన్​ అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను అభ్యర్థి కోరారు.

ఇదీ చదవండి: 'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'

Last Updated : Nov 22, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.