ETV Bharat / state

'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

author img

By

Published : Dec 23, 2020, 11:14 AM IST

వచ్చే జూన్​లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ కేకే తెలిపారు. పీవీ వర్ధంతి సందర్భంగా తెరాస నేతలు నివాళులు అర్పించారు.

'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'
'పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం'

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా తెరాస నేతలు నివాళులు అర్పించారు. పీవీ ఘాట్​లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభాపతి పోచారం, ఎంపీ కె. కేశవరావు, మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎమ్మెల్సీ కవిత శ్రద్ధాంజలి ఘటించారు. జూన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ కేకే స్పష్టం చేశారు.

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి సందర్భంగా తెరాస నేతలు నివాళులు అర్పించారు. పీవీ ఘాట్​లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సభాపతి పోచారం, ఎంపీ కె. కేశవరావు, మంత్రి శ్రీనివాస్​గౌడ్, ఎమ్మెల్సీ కవిత శ్రద్ధాంజలి ఘటించారు. జూన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ కేకే స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణ మకుటాయమానం.. సిరిసంపదల గని సింగరేణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.