ETV Bharat / state

చిత్రకళాఖండాల ప్రదర్శనను ప్రారంభించిన ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్

బంజారాహిల్స్‌లోని డయిరా ఆర్ట్‌ గ్యాలరీలో రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్​.ఎస్.​ ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ చిత్రకళాఖండాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ప్రవీణ్​కుమార్ సతీసమేతంగా ప్రారంభించారు.

author img

By

Published : Apr 14, 2021, 9:16 PM IST

ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్
ఆర్​.ఎస్​.ప్రవీణ్​కుమార్

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డయిరా ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర కళాఖండాల ప్రదర్శనను రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్​.ఎస్.​ ప్రవీణ్‌కుమార్ దంపతులు ప్రారంభించారు. ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

తన జీవితానుభవాలకు రూపమిచ్చిన సుమారు 31 చిత్తరువులు అపురూపంగా ఉన్నాయని ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను తల్లిదండ్రులే ప్రారంభించడం ఆనందంగా ఉందని కళాకారిణి స్వేచ్ఛ.. సంతోషం వ్యక్తం చేశారు. తనను ప్రోత్సహించిన గురువుతోపాటు కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డయిరా ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర కళాఖండాల ప్రదర్శనను రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్​.ఎస్.​ ప్రవీణ్‌కుమార్ దంపతులు ప్రారంభించారు. ప్రవీణ్‌కుమార్ దంపతుల కుమార్తె స్వేచ్ఛ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

తన జీవితానుభవాలకు రూపమిచ్చిన సుమారు 31 చిత్తరువులు అపురూపంగా ఉన్నాయని ప్రవీణ్‌కుమార్ కొనియాడారు. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను తల్లిదండ్రులే ప్రారంభించడం ఆనందంగా ఉందని కళాకారిణి స్వేచ్ఛ.. సంతోషం వ్యక్తం చేశారు. తనను ప్రోత్సహించిన గురువుతోపాటు కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: భగత్​ను‌ గెలిపిస్తే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.