ETV Bharat / state

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానోపాధ్యాయుల విభాగంలో 12 మందికి.. ఉపాధ్యాయుల విభాగంలో 36 మందికి అవార్డులను ప్రకటించింది.

author img

By

Published : Sep 4, 2020, 10:48 PM IST

telangana government announced the best teacher awards
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానోపాధ్యాయుల విభాగంలో 12 మందికి.. ఉపాధ్యాయుల విభాగంలో 36 మందికి అవార్డులను ప్రకటించింది.

ప్రణబ్​ముఖర్జీ సంతాప దినాలు కొనసాగుతున్నందున శనివారం ఉపాధ్యాయ దినోత్సవాలు నిర్వహించవద్దని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6న సంతాప దినాలు ముగిసిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానోపాధ్యాయుల విభాగంలో 12 మందికి.. ఉపాధ్యాయుల విభాగంలో 36 మందికి అవార్డులను ప్రకటించింది.

ప్రణబ్​ముఖర్జీ సంతాప దినాలు కొనసాగుతున్నందున శనివారం ఉపాధ్యాయ దినోత్సవాలు నిర్వహించవద్దని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 6న సంతాప దినాలు ముగిసిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రధానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి : సుశాంత్ కేసులో షౌవిక్ చక్రవర్తి, శామ్యూల్ అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.