ETV Bharat / state

ఎమ్మెల్యేపై ఫిర్యాదు - SRIDHARA BABU MLA

కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యేపై ఫిర్యాదు
author img

By

Published : Mar 5, 2019, 3:30 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కలప స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు తెరాస మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు ఎడ్ల శ్రీనివాస్​పై కూడా ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురి బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఐటీ అధికారులను కోరారు. స్మగ్లింగ్ చేస్తూ కోట్లు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేపై ఫిర్యాదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కలప స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు తెరాస మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు ఎడ్ల శ్రీనివాస్​పై కూడా ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురి బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఐటీ అధికారులను కోరారు. స్మగ్లింగ్ చేస్తూ కోట్లు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేపై ఫిర్యాదు

ఇవీ చదవండి:"భయమెందుకు బాబు"

కానిస్టేబుల్​ ఆత్మహత్య

Intro:TG_NLG_31_04_SHIVARATRI_PUJALU_AV_C6

అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ,నల్లగొండ జిల్లా


Body:నల్లగొండ జిల్లా దేవరకొండలో శివరాత్రిని పురస్కరించుకొని దేవాలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు.పట్టణంలో ప్రసిద్ధి గాంచిన ప్రాచీన దేవాలయామైన పాత శివాలయంలో భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు.వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.పట్టణంలో ఖిల్లా గుట్టపై ఉన్న దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున దేవుణ్ణి దర్శించుకోవటానికి ఎక్కారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.