మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడంటూ లోక్సభలో ప్రసంగించిన ఎంపీ ప్రజ్ఞాసింగ్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆమెను తక్షణమే లోకసభ నుంచి బహిష్కరించాలని అన్నారు. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ... ఆమెపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఇదీ చూడండి : 'అఘాయిత్యాలకు పాల్పడితే బహిరంగంగా శిక్షించాలి
'