ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఇబ్రహీంపట్నంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి శంకుస్థాపన చేశారు.

author img

By

Published : Nov 18, 2019, 1:31 PM IST

ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం, టియూఎఫ్​ ఐడీసీ నిధుల నుంచి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ ఇషాక్​ ఆబ్​ ఖాన్​, మాజీ ఛైర్మన్​ భారత్​కుమార్​, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం, టియూఎఫ్​ ఐడీసీ నిధుల నుంచి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ ఇషాక్​ ఆబ్​ ఖాన్​, మాజీ ఛైర్మన్​ భారత్​కుమార్​, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

Intro:FILE NAME:TG_HYD_12_18_MLA INAUGURATIONS_AV_TS10006


A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157


యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.14వ ఆర్థిక ప్రణాళిక సంగం,టి.యు.ఎఫ్,ఐ.డి.సి నిధుల నుండి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇషాక్ ఆబ్ ఖాన్,మాజీ చైర్మన్ భారత్ కుమార్, మాజీ కౌన్సిలర్లు,నాయకులు పాల్గొన్నారు.



Body:FILE NAME:TG_HYD_12_18_MLA INAUGURATIONS_AV_TS10006


A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157


యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.14వ ఆర్థిక ప్రణాళిక సంగం,టి.యు.ఎఫ్,ఐ.డి.సి నిధుల నుండి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇషాక్ ఆబ్ ఖాన్,మాజీ చైర్మన్ భారత్ కుమార్, మాజీ కౌన్సిలర్లు,నాయకులు పాల్గొన్నారు.



Conclusion:FILE NAME:TG_HYD_12_18_MLA INAUGURATIONS_AV_TS10006


A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157


యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.14వ ఆర్థిక ప్రణాళిక సంగం,టి.యు.ఎఫ్,ఐ.డి.సి నిధుల నుండి మంజూరైన సుమారు మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇషాక్ ఆబ్ ఖాన్,మాజీ చైర్మన్ భారత్ కుమార్, మాజీ కౌన్సిలర్లు,నాయకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.