ETV Bharat / state

జాతిపిత చూపిన మార్గంలో నడవాలి: తలసాని

author img

By

Published : Oct 2, 2020, 1:59 PM IST

అహింస మార్గంలో, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎం.జి. రోడ్​లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జాతిపిత చూపిన మార్గంలో నడవాలి: తలసాని
జాతిపిత చూపిన మార్గంలో నడవాలి: తలసాని

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్​లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం... తెలంగాణలో గ్రామీణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో గ్రామాల అభివృద్ధి జరుగుతున్నట్లు ఆయన అన్నారు. సికింద్రాబాద్​లోని ఎంజీరోడ్​లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి చేస్తామని అన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీ రోడ్​లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం... తెలంగాణలో గ్రామీణ ప్రగతి, పల్లె ప్రగతి పేరుతో గ్రామాల అభివృద్ధి జరుగుతున్నట్లు ఆయన అన్నారు. సికింద్రాబాద్​లోని ఎంజీరోడ్​లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద అభివృద్ధి చేస్తామని అన్నారు.

ఇదీ చూడండి: 'మహాత్ముని అడుగుజాడల్లో నడవడమే నేటితరం ఆయనకిచ్చే ఘననివాళి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.