ETV Bharat / state

చంపుతామంటూ కేంద్రమంత్రికే బెదిరింపు కాల్స్...!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డికి అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్​ వచ్చాయి. ఈ విషయపై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 14, 2019, 12:39 PM IST

Updated : Jun 14, 2019, 2:00 PM IST

కిషన్​ రెడ్డి

భాజపా సికింద్రాబాద్​ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్​పై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్​ వాయిస్​ కాల్స్​ రూపంలో బెదిరింపు కాల్స్​ వచ్చాయని, ఈనెల10న కిషన్​ రెడ్డి సీసీఎస్​ సైబర్​ క్రైమ్​లో ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్​ నుంచి కాల్​ చేసి చంపుతామని అజ్ఞాత వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

భాజపా సికింద్రాబాద్​ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డికి వచ్చిన బెదిరింపు కాల్స్​పై హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 20న ఇంటర్నెట్​ వాయిస్​ కాల్స్​ రూపంలో బెదిరింపు కాల్స్​ వచ్చాయని, ఈనెల10న కిషన్​ రెడ్డి సీసీఎస్​ సైబర్​ క్రైమ్​లో ఫిర్యాదు చేశారు. 69734063 నంబర్​ నుంచి కాల్​ చేసి చంపుతామని అజ్ఞాత వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇవీ చూడండి: 'పాతాళంలో భారత్​-పాక్​ బంధం.. మోదీపైనే భారం'

Intro:Body:Conclusion:
Last Updated : Jun 14, 2019, 2:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.