ETV Bharat / state

మానవత్వం చాటిన ఎమ్మెల్యే.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

author img

By

Published : Aug 1, 2020, 7:48 PM IST

ఏపీలోని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మానవత్వం చాటుకున్నారు. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి వారి మతాచారాలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్​తో మృతిచెందిన వారికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలని సూచించారు.

karnool-mla-did-cremation-to-corona-dead-body
మానవత్వం చాటిన ఎమ్మెల్యే.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు
మానవత్వం చాటిన ఎమ్మెల్యే.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో వారి మతాచారాలను పాటిస్తూ... కార్యక్రమం పూర్తి చేశారు.

ప్రజలెవరూ కరోనా మృతదేహాలను చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

మానవత్వం చాటిన ఎమ్మెల్యే.. కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో వారి మతాచారాలను పాటిస్తూ... కార్యక్రమం పూర్తి చేశారు.

ప్రజలెవరూ కరోనా మృతదేహాలను చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.