విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు తెగినంత మాత్రాన మిషన్ ఫెయిల్యూర్గా భావించొద్దని బిర్లా ప్లానిటోరియం అండ్ సైన్స్ సెంటర్ డైరెక్టర్ బీ.బీ. సిద్ధార్థ్ అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, తక్కువ ఖర్చుతో ఇస్రో చేసిన ఈ ప్రయత్నంతో భారత త్రివర్ణ పతాకాన్ని చంద్రుని వద్దకు తీసుకెళ్లగలిగామన్నారు. ఆర్బిటర్ పరిభ్రమణం, జీఎస్ఎల్వీ విజయవంతం వంటి ఎన్నో సానుకూలతలు చంద్రయాన్-2లో ఉన్నాయంటున్న బీ.బీ సిద్ధార్థ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇది చూడండి: సాగు ఆలస్యమే సకల కష్టాలకు మూలం..!