ETV Bharat / state

తప్పతాగి రోడ్డెక్కుతున్న వాహనదారులు - భాగ్యనగరంలో 63 మందిబాబులపై కేసు నమోదు

హైదరాబాద్​లో అర్ధరాత్రి నిర్వహించిన డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో 63 మంది మందుబాబులు పట్టుబడ్డారు. కొంతమంది శ్వాసవిశ్లేషణకు సహకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

భాగ్యనగరంలో 63 మందిబాబులపై కేసు నమోదు
author img

By

Published : Jul 7, 2019, 8:39 AM IST

Updated : Jul 7, 2019, 10:09 AM IST

భాగ్యనగరంలో 63 మందిబాబులపై కేసు నమోదు

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​ ప్రాంతాల్లో అర్ధరాత్రి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 63 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 35 కార్లు, 28 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహనదారులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా... పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన మందుబాబులకు సోమవారం కౌన్సెలింగ్​ నిర్వహించి కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.

భాగ్యనగరంలో 63 మందిబాబులపై కేసు నమోదు

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​, జూబ్లీహిల్స్​ ప్రాంతాల్లో అర్ధరాత్రి డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 63 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 35 కార్లు, 28 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహనదారులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా... పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన మందుబాబులకు సోమవారం కౌన్సెలింగ్​ నిర్వహించి కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.

Last Updated : Jul 7, 2019, 10:09 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.