ప్రగతిభవన్లోకి హోం మంత్రి మహమూద్ అలీని అనుమతించలేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల, సీఎస్, డీజీపీ ఇతర అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో ఇతరులను ఎవరినీ అనుమతించలేదు.
అదే సమయంలో ప్రగతిభవన్లోకి హోంమంత్రి మహమూద్ అలీ వెళ్లేందుకు వచ్చారు. అయితే అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో మహమూద్ అలీ వెనుదిరిగి పోయారు.
ఇదీ చూడండి: ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష