ETV Bharat / state

వరకట్నం కోసం వేధింపులు.. గర్భవతి ఆత్మహత్య

author img

By

Published : Dec 19, 2019, 8:42 PM IST

అదనపు వరకట్నం వేధింపులు తాళలేక గర్భంతో ఉన్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​ గోల్కొండ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Harassment for dowry
వరకట్నం కోసం వేధింపులు
వరకట్నం కోసం వేధింపులు
హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్​పేట్ దత్తాత్రేయ కాలనీలో వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మే నెలలో దగ్గరి బంధువైన శివకుమార్​తో సౌమ్యకు వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అత్తింటి వారు అదనపు కట్నం కోసం సౌమ్యను హింసిస్తున్నారని... గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా.. వేధింపులు తగ్గలేదని సౌమ్య తల్లిదండ్రులు వాపోయారు.

అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ కాగా.. 20 రోజుల క్రితం అత్తింటి నుంచి సౌమ్య బయటకు వెళ్లిపోయింది. తల్లి ఆమెను సముదాయించి పుట్టింటికి తీసుకొచ్చింది. మానసికంగా కుంగిపోయిన సౌమ్య ఈరోజు ఉదయం అఘాయిత్యానికి పాల్పడింది. సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌమ్య నాలుగు నెలల గర్భవతిగా డాక్టర్లు గుర్తించారు.

ఇవీ చూడండి: నగరవాసులను రారమ్మంటున్న జంగిల్​ ఫారెస్ట్​ క్యాంప్

వరకట్నం కోసం వేధింపులు
హైదరాబాద్​ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్​పేట్ దత్తాత్రేయ కాలనీలో వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మే నెలలో దగ్గరి బంధువైన శివకుమార్​తో సౌమ్యకు వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి అత్తింటి వారు అదనపు కట్నం కోసం సౌమ్యను హింసిస్తున్నారని... గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా.. వేధింపులు తగ్గలేదని సౌమ్య తల్లిదండ్రులు వాపోయారు.

అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ కాగా.. 20 రోజుల క్రితం అత్తింటి నుంచి సౌమ్య బయటకు వెళ్లిపోయింది. తల్లి ఆమెను సముదాయించి పుట్టింటికి తీసుకొచ్చింది. మానసికంగా కుంగిపోయిన సౌమ్య ఈరోజు ఉదయం అఘాయిత్యానికి పాల్పడింది. సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సౌమ్య నాలుగు నెలల గర్భవతిగా డాక్టర్లు గుర్తించారు.

ఇవీ చూడండి: నగరవాసులను రారమ్మంటున్న జంగిల్​ ఫారెస్ట్​ క్యాంప్

Intro:మహిళ ఆత్మహత్యBody:మహిళ ఆత్మహత్యConclusion:హైదరాబాద్:()
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ దత్తాత్రేయ కాలనీ లో సౌమ్య (18) అదనపు కట్నం వేధింపుల కారణంగా ఈ రోజు తన పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంవత్సరం మే నెలలో సౌమ్య వివాహం దగ్గరి బంధువైన శివకుమార్ కి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన నాటినుండి అత్తింటివారు అదనపు కట్నం కోసం సౌమ్యం హింసిస్తున్నారని, గతంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయని అయినా అత్తింటి వేధింపులు మన లేదని సౌమ్య తల్లి ఫిర్యాదులు తెలిపారు. గత ఇరవై రోజుల క్రితం అత్తింటి నుండి వారి వేధింపులు తట్టుకోలేక పెద్దమ్మ దేవాలయం వద్దకు వెళ్లిపోగా సమాచారం అందుకున్న సౌమ్య తల్లి ఆమెకు సముదాయించి ఇంటికి తీసుకొని రాగా, మానసికంగా కుంగిపోయిన తను ఈరోజు ఉదయం ఈ అఘాయిత్యానికి పాలు పడింది.సౌమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.సౌమ్య నాలుగు నెలల గర్భవతి గా డాక్టర్లు గుర్తించారు.
బైట్: చంద్రశేఖర్ రెడ్డి (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోల్కొండ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.