ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండల పర్యాటకంలో బోటు ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకూ 10 మృత దేహాలు వెలికితీయగా 16 మంది సురక్షితంగా బయటపడ్డారు. దేవీపట్నం మండలం కంచులూరు మందం వద్ద బోటు మునిగింది. ప్రమాద సమయంలో మొత్తం 62 మంది బోటులో ఉన్నారు. బోటులోని పర్యటకుల్లో కొందరి వివరాలు.. అధికారులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.
- జెమిని రామారావు (రాజమండ్రి), మురళి, సన్ని
- కేవీఆర్ రావు, రమణ (వైజాగ్) గుత్తుల ప్రకాశ్, కిన్నెపల్లి వాసుబాబు, జగన్నాథ్ (రాజోలు)
- మారుతి ట్రావెల్స్ ద్వారా వెళ్లిన విష్ణుకుమార్, జానకిరామారావు, వి.రఘురామ్
హైదరాబాద్ వాసులు ...
- సాయికుమార్, రాజేశ్, మహేశ్వర్ రెడ్డి
వరంగల్ పర్యాటకులు...
- దశరథం, వెంకటయ్య, బస్కే ప్రసాద్, బస్కే అవినాశ్, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్, దర్శనాల సురేశ్, సునీల్, ఆరేపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, రాజ్కుమార్, కొమ్మాల రవి, గొర్రె ప్రభాకర్
ప్రమాదం నుంచి బయటపడిన వారు...
- యాదగిరి, ప్రభాకర్, సురేశ్, దశరథం, వెంకటసాయి (వరంగల్)
- ఎండీ మజ్గర్, రామారావు, అర్జున్, జానకి రామారావు, సురేశ్, కిరణ్ కుమార్, శివశంకర్, రాజేశ్ (హైదరాబాద్)
- లక్ష్మీ గోపాలపురం, మధులత(తిరుపతి), కె.గాంధీ విజయనగరం
ఇదీ చూడండి : గోదారిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి