ETV Bharat / state

ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల వాహనాలనే అద్దెకు తీసుకుంటాం: దానకిశోర్​ - DANA KISHORE ATTENDED TO SLF MEET

ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల ద్వారా జీహెచ్​ఎంసీకు అద్దె వాహనాలను తీసుకునేందుకు నిర్ణయించామని కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. సాఫ్​ హైదరాబాద్​ షాన్​ హైదరాబాద్​ కార్యక్రమం కింద మూడు వేల కమ్యూనిటీ రిసోర్స్​ పర్సన్లను నియమిస్తామని తెలిపారు.

ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల వాహనాలనే అద్దెకు తీసుకుంటాం: దానకిశోర్​
author img

By

Published : Jul 31, 2019, 6:30 AM IST

మురికివాడల్లో నివసించేవారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ మందిరంలో స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, అదనపు కమిషనర్​ స్నిగ్ధ పట్నాయక్, జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్ హాజరయ్యారు. జీహెచ్​ఎంసీలో అద్దె వాహనాలను ఇకనుంచి ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల ద్వారా తీసుకునేందుకు నిర్ణయించామని తెలిపారు. సుమారు వంద సంఘాలకు ఒక్కక్కరికి రూ. 25 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు.

సాఫ్​ హైదరాబాద్​ షాన్​ హైదరాబాద్​ కార్యక్రమంలో భాగంగా మూడు వేల మంది ఎస్​ఎల్​ఎఫ్​ లీడర్లను కమ్యూనిటీ రిసోర్స్​ పర్సన్స్​లుగా నియమిస్తామని తెలిపారు. వైద్యసేవలు మరింత మెరుగుపరిచేందుకు మరో 200 బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేస్తామన్నారు.

ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల వాహనాలనే అద్దెకు తీసుకుంటాం: దానకిశోర్​

ఇవీ చూడండి: ఐదో విడత హరితహారంపై సీఎస్​ దృశ్యమాధ్యమ సమీక్ష

మురికివాడల్లో నివసించేవారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ తెలిపారు. బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ మందిరంలో స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, అదనపు కమిషనర్​ స్నిగ్ధ పట్నాయక్, జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్ హాజరయ్యారు. జీహెచ్​ఎంసీలో అద్దె వాహనాలను ఇకనుంచి ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల ద్వారా తీసుకునేందుకు నిర్ణయించామని తెలిపారు. సుమారు వంద సంఘాలకు ఒక్కక్కరికి రూ. 25 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు.

సాఫ్​ హైదరాబాద్​ షాన్​ హైదరాబాద్​ కార్యక్రమంలో భాగంగా మూడు వేల మంది ఎస్​ఎల్​ఎఫ్​ లీడర్లను కమ్యూనిటీ రిసోర్స్​ పర్సన్స్​లుగా నియమిస్తామని తెలిపారు. వైద్యసేవలు మరింత మెరుగుపరిచేందుకు మరో 200 బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేస్తామన్నారు.

ఎస్​ఎల్​ఎఫ్​ సంఘాల వాహనాలనే అద్దెకు తీసుకుంటాం: దానకిశోర్​

ఇవీ చూడండి: ఐదో విడత హరితహారంపై సీఎస్​ దృశ్యమాధ్యమ సమీక్ష

వంశీ సికింద్రాబాదు 7032401099 సికింద్రాబాద్ యాంకర్ ..మురికివాడల్లో నివసించే ప్రజల బాగోగులు సదుపాయాలు వసతులను కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ స్పష్టం చేశారు..బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ హాల్లో స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం జరిగింది..ఈ కార్యక్రమానికి జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ అడిషనల్ కమిషనర్ సిగ్ధ పట్నాయక్ జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్ హాజరయ్యారు..ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ మాట్లాడుతూ నగరంలోని మురికివాడల సమీపంలో దాదాపు నాలుగు లక్షల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని 45 వేల పొదుపు సంఘాలు ఉంటున్నాయని అన్నారు ..వారికి ఇతర ఆదాయ వనరులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు..జిహెచ్ఎంసి లో అద్దెకు తీసుకుంటున్న వాహనాలను ఇకపై ఎస్ ఎల్ ఎఫ్ గ్రూప్ ల వారిద్వారా తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు..బ్యాంకుల నుండి వారికి రుణాలు ఇప్పించి వాహనాలు కొనుగోలు చేసి వాహనాలను జి హెచ్ ఎం సి అద్దెకు తీసుకుని వారికి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని వారికి వచ్చేలా నూతన పథకానికి వ్యూహరచన చేస్తామన్నారు.. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా వచ్చే ఆదాయం ప్రజలకే చేరుతుందని దళారులకు ఎలాంటి అవకాశం ఉండదని తెలిపారు.ఈ సంవత్సరం 100 గ్రూపులకు 25 లక్షల చొప్పున డబ్బులు ఇప్పించేలా నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఆ డబ్బుతోనే వాహనాలను కొనుగోలు చేసి జిహెచ్ఎంసి లో అద్దెకు తీసుకుంటామని తెలిపారు..సీనియర్ సంఘాలు ఎక్కడైతేఉన్నాయో వారితో బ్యాంకర్ల కు సమావేశం జరిపిస్తామని అన్నారు .సార్ హైదరాబాద్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మూడు వేల మంది ఎస్ ఎల్ ఎఫ్ లీడర్లను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ గా సంవత్సరం పాటు పెట్టుకుని వారికి జీతభత్యాల కూడా చెల్లిస్తామని అన్నారు షాన్ హైదరాబాద్ సౌండ్ హైదరాబాద్ కార్యక్రమంలో 3.5 లక్షల మందికి శానిటేషన్ చక్కగా చేశామన్నారు బస్తీ దవాఖానాల్లో కూడా నూతనంగా 200 తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు ప్రతినెలా బుధవారం రోజున వార్డులో మీటింగ్ పెట్టుకుని సమీక్షించుకోవాలని సూచించారు ...బైట్ దాన కిషోర్ జిహెచ్ఎంసి కమిషనర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.