ETV Bharat / state

ఐఎస్​ సదన్​లో ఉచితంగా మట్టివినాయకుల పంపిణీ చేసిన కార్పొరేటర్

author img

By

Published : Aug 21, 2020, 6:15 PM IST

హైదరాబాద్​ ఐఎస్ సదన్ డివిజన్​ పరిధిలో కార్పొరేటర్​ స్వప్న సుందర్​ రెడ్డి.. ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఉత్సవాలను సాదాసీదాగా జరుపుకోవాలని కార్పొరేటర్​ సూచించారు.

is sadan corporatot distributed free ganesh idols
ఐఎస్​ సదన్​లో ఉచితంగా మట్టివినాయకుల పంపిణీ చేసిన కార్పొరేటర్

'మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం' అంటూ హైదరాబాద్​ ఐఎస్ సదన్ కార్పొరేటర్​ స్వప్న సుందర్​ రెడ్డి.. ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా కట్టడి నేపథ్యంలో సామూహిక వేడుకలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని సుందర్​రెడ్డి సూచించారు.

ఐఎస్​ సదన్​ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘం ప్రతినిధుల ద్వారా సుమారు వేయి వరకు మట్టి గణపతులు అందజేశామన్నారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలను వైభవంగా జరగడం లేదని.. వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామని స్వప్న పేర్కొన్నారు.

'మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం' అంటూ హైదరాబాద్​ ఐఎస్ సదన్ కార్పొరేటర్​ స్వప్న సుందర్​ రెడ్డి.. ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా కట్టడి నేపథ్యంలో సామూహిక వేడుకలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవాలని సుందర్​రెడ్డి సూచించారు.

ఐఎస్​ సదన్​ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘం ప్రతినిధుల ద్వారా సుమారు వేయి వరకు మట్టి గణపతులు అందజేశామన్నారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలను వైభవంగా జరగడం లేదని.. వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామని స్వప్న పేర్కొన్నారు.

ఇదీ చూడండి 'యోగీ హయాంలో యూపీ​లో భారీగా తగ్గిన నేరాలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.